షిఫ్టుల పద్ధతిలో పరీక్షలు...
కరోన వైపరీత్యం, లాక్డౌన్ కొనసాగింపు తదితర పరిస్థితుల నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)..విద్యారంగంపై అపార అవగాహన ఉన్న నిపుణులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తాజా పరిస్థితులు, బోధన, పరీక్షలు, ఫలితాలు అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేసి యూజీసీకి తమ నివేదికను సమర్పించింది. ఈ నివ…