Jio వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఉచితంగా 2 జీబీ డేటా!
జియో  వినియోగదారులకు గుడ్ న్యూస్! తన ప్రీపెయిడ్ యూజర్లకు జియో రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించడం ప్రారంభించింది. జియో డేటా ప్యాక్ కింద ఈ డేటా మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. మార్చిలో కూడా ఇలానే జియో తన వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారి ఖాతాలో 2 జీబీ డేటాను క్రెడిట్ చేసింది. కొంతమంది ప్ర…
ప్రస్తుత విద్యా సంవత్సరం షెడ్యూల్‌..తేదీలు ఇవే..!
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్‌ విద్యపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌( యూజీసీ ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇవి తాజాగా తమ నివేదికలను…
శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాతో యుద్ధం సాగుతుంటే... మరోవైపు శివాలయంలో సాధువుల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు సాధువులు అనుమానాస్పదంగా మృతి చెందరాు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ బులంద్‌షహర్‌లో జరిగింది. మొన్న పాల్ ఘర్ ఘటన మరువకముందే.. మంగళవారం తెల్లవారుజామున యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. బులంధర్…
కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
నోవల్ కరోనా వైరస్‌పై పోరాటానికి కేంద్రం రూ.15000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో రూ.7774 కోట్లను తక్షణమే కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ఉపయోగిస్తారు. మిగతా మొత్తాన్ని 1-4 ఏళ్లలో మీడియం టర్మ్ సపోర్ట్‌గా ఉపయోగిస్తారు. కరోనాను అరికట్టడం, టెస్టింగ్ సామర్థ్యం పెంచడం, కోవిడ్-19 చికిత్స సదుపాయ…
ఉచితంగా ఇస్తున్నార‌ని గుంపులుగా ఎగ‌బ‌డిన జ‌నం..
క‌రోనా వైర‌స్ వేళ దేశ‌వ్యాప్తంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లంతా గుమిగూడ‌కుండా, ఎవ‌రి ఇళ్ల‌లో వారే ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. భౌతిక దూరాన్ని పాటించ‌డంతోపాటు, ఎవ‌రికి వారే సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని తెలిపింది. అయితే దేశంలోని చాలా చోట్ల లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను కొం…
ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి కరోనా.. ఉత్తరప్రదేశ్‌లో 14 గ్రామాల మూసివేత!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి  కరోనా వైరస్  ( కోవిడ్ 19 ) పాజిటివ్‌ రావడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏకంగా 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. ఏపీ వ్యక్తికి కరోనా వస్తే ఎక్కడో ఉన్న యూపీలోని గ్రామాలను మూసివేయడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌‌లోని బడౌన్‌ జిల్లాలో భ…